భూమి తన చుట్టు తాను ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది ఒకవేళ అలా తిరగకుండా ఒక్కసారిగా గాని ఆగకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ పరిణామాలు ఏంటో మనము తెలుసుకుందాం.
భూమి మీద ఉన్నవన్నీ ముందుకు కదులుతాయి
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఒక్కసారి గానీ ఆగిపోయినట్లయితే భూమి మీద ఉన్న వాయువు గాలి అన్ని కూడా ఒక్కసారిగా ముందుకు కదులుతాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి మొత్తం 1670 కిలోమీటర్లు గంటకు తిరుగుతుంది. అయితే ఒక్కసారిగా ఆగిపోయేసరికి ఈ గాలి నీరు, ఒక్కసారిగా ముందుకు కదిలి జలప్రళయము ఏర్పడుతుంది.
భూకంపాలు అగ్నిపర్వతాలు బద్దలవుతాయి
భూమి తిరుగుతూ ఉన్నప్పుడు భూమి లోపల ఉన్నటువంటి అగ్నిపర్వతాలు ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి కానీ ఒక్కసారిగా భూమి ఆగిపోయేసరికి అగ్నిపర్వతాలన్నీ బద్దలై పోతాయి భూమి కూడా కoపిస్తుంది.
పగలు రాత్రి తేడా వచ్చేస్తుంది
భూమి తిరిగేకొద్దీ సూర్యరశ్మి భూమి మీద పడడం వలన పగలు రాత్రి ఏర్పడుతున్నాయి సగం కాలం నుంచి పగలు సగం కాలం వచ్చి రాత్రి ఏర్పడుతున్నాయి కానీ ఒక్కసారిగా భూమి గానీ ఆగిపోయినట్లయితే కొంచెం భాగము పగలు కొంచెం భాగం అత్యంత చీకటిగా మారిపోతుంది ఎందుకంటే సూర్యరశ్మి భూమి మీద పడటం కొద్ది భాగం మీద పడుతుంది కొద్ది భాగం మీద పడదు కాబట్టి ఒకపక్క భాగము అత్యంత వేడిగా ఉంటుంది మరియొక పక్క భాగము అత్యంత చలిగా ఉంటుంది ఈ విధమైన వాతావరణం భూమి మీద ఉంటుంది.
భూమి ఆకారం మారుతుంది
భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది కదా ఈ విధముగా ఒక్కసారిగా ఆగిపోయినట్లయితే రకరకాల పరిస్థితుల వలన భూమి గుంటంగా కాకుండా అది ఒకటి వెడల్పుగా అవ్వచ్చు. లేదంటే సగం పగిలిపోవచ్చు.ఏదో ఒకటి కచ్చితంగా ఆకారమైతే కచ్చితంగా మారిపోతుంది.
భూమికి చంద్రునికి మధ్య గురుత్వాకర్షణ శక్తి ప్రభావము లో తేడా వస్తుంది.
భూమి గుండంగా తిరగడాన్ని బట్టి చంద్రునికి భూమికి మధ్య గురుత్వాకర్షణ శక్తి కారణంగా సముద్రంలో అలలు సృష్టించబడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్కసారి తక్కువగా ఉంటాయి మొత్తానికి మానవునికి అనుగుణంగానే అలలోనేవి వస్తూ ఉంటాయి.కానీ ఒక్కసారి ఈ భూమి తిరగడం గనుక ఆగిపోయినట్లయితే భూమికి చంద్రునికి మధ్య గురుత్వాకర్షణ ప్రభావం అనేది తగ్గిపోయినట్లయితే ఒక్కసారిగా సముద్రంలో అలలు తగ్గిపోయి వెనక్కి వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఒక్కసారిగా గురుత్వాకర్షణ ప్రభావం ఎక్కువగానే ఉండినట్లయితే అలల యొక్క ప్రభావంతో సునామీలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది.
భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి లో మార్పు :
భూమి తిరుగుతూ ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తియులకు కూడా మార్పు వస్తుంది. అందువలన ఏ వస్తువు కిందపడిన లేకపోతే భూమి మీద మనిషి జీవించిన కూడా గురుత్వాకర్షణ శక్తి తగ్గిపోవడం కారణంగా నీటిలో మునిగిపోయినప్పుడు మనిషి ఏ విధంగా బరువు లేని పరిస్థితులు ఉంటాడో అదే విధముగా మనము భూమి మీద ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితిని అనుభవిస్తాము. ఈ పరిస్థితి వల్ల మనము ఏ పని కూడా చేయలేము.
భూమి మీద ఉన్న జీవులపై అత్యంత ప్రభావం
భూమి మీద ఉన్న కాలాన్ని బట్టి ప్రతి జీవరాశి కూడా తమ జీవన విధానాన్ని మనుగడ సాగిస్తూ ఉంటుంది. శీతాకాలంలో కొన్ని జీవులు తమ జీవనాన్ని సాగిస్తాయి.వేసవికాలంలో కొన్ని జీవులు తమ జీవనాన్ని సాగిస్తాయి. అంతేకాకుండా వర్షాకాలంలో కొన్ని జంతువులు తమ జీవనాన్ని సాగిస్తాయి. కానీ భూమి మీద ఒక్కసారిగా తిరగడం ఆగిపోవడం వలన భూమి మీద ఉన్న పరిస్థితుల కారణంగా జీవరాసులన్నీ తమ జీవనాన్ని సాగించలేక అన్నీ చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా సూర్యరశ్మి ద్వారా మనము బ్రతుకుతున్నటువంటి పంటలు కూడా నాశనం అయిపోతాయి ఎందుకంటే సూర్యరశ్మి ప్రభావం భూమి తిరగటం ఆగిపోతే వెంటనే సూర్యుడు ఉదయించకపోవడంతో మరి చెట్లు కూడా పంటలు కూడా నాశనం అయిపోతాయి. అందువల్ల మన యొక్క జీవన విధానం కూడా బాగా దెబ్బతింటుంది.
భూమి మీద అయస్కాంత ప్రభావం తగ్గిపోతుంది : భూమి తన కక్షలో తన తిరుగుతున్నప్పుడు భూమధ్య భాగంలో ఐరన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇందువలన అయస్కాంత క్షేత్రము బాగా పెరుగుతుంది. దీనివలన ఉపయోగించండి ద్వారా వచ్చేటువంటి అతినీలలో అయితే కిరణాలు భూమిని చేరకుండా ఉంటాయి. కాబట్టి మనము ఆరోగ్యకరంగా ఉంటున్నాము. ఒకవేళ భూమి తిరగడం కనుక ఆగిపోతే ఐరన్ అనేది ఉత్పత్తి అవ్వదు. అందువలన భూమి మీద అయస్కాంత క్షేత్రం ప్రభావము తగ్గిపోయి సూర్యుడి నుంచి వచ్చే అపాయకరమైన అతినీలలోహిత కిరణాలు భూమిని చేరుతాయి. అందువలన మనిషి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది.
భూమిపై ఉష్ణోగ్రత మార్పులు భిన్నంగా ఉంటాయి : భూమి తిరుగుతూ ఆగిపోవడం వలన సూర్యరశ్మి ప్రభావము ఒకవైపు మాత్రం ఎక్కువగా ఉంటుంది.మరి ఒక వైపు మాత్రం తక్కువగా ఉంటుంది. అందువల్ల ఒకవైపు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. మరియొక వైపు ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది. దీని వలన వాతావరణము అనుకూలంగా ఉండదు. జీవరాశి బతకడానికి చాలా కష్టతరం అయిపోతుంది. ఉష్ణోగ్రతల్లో మార్పులు జరుగుతూ ఉంటుంది.
భూమి తిరిగే కక్షలో స్థిరత్వం ఉండదు : భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుందని మనకు తెలుసు కదా. అయితే భూమి ఒక్కసారి ఆగిపోతే అది తిరిగే క్రమంలో సూర్యునికి ఒకసారిగా దగ్గర అన్న వచ్చు లేదంటే దూరంగా ఉన్నా వెళ్లిపోవచ్చు. ఇది మానవుని యొక్క జీవన విధానానికి చాలా ప్రమాదకరమైనది.
యంత్రాలు పనిచేయడం ఆగిపోతాయి :
మానవుడు భూమి నుంచి మరియు సూర్యరశ్మి నుంచే వచ్చినటువంటి పదార్థాల ద్వారా రకరకాల యంత్రాలను తయారు చేశాడు. ఈ రకరకాల యంత్రాలు భూమి ఒక్కసారి తిరగడం ఆగిపోతే ఈ యంత్రాలన్నీ పనిచేయడం ఆగిపోతాయి. అందువలన మానవ జీవన వ్యవస్థకు చాలా దెబ్బతింటుంది.
భూమి మీద జల చక్రము దెబ్బతింటుంది :
భూమి మీద వర్షం పడాలంటే సముద్రంలో ఉన్న నీరు ఆకాశంలోకి మేఘాలకొండ వెళ్లి అక్కడ ఆవిరయ్యి ఆ తర్వాత భూమి మీద వర్షం అనేది కురుస్తుంది. ఆ తర్వాత ఎండ కూడా మంచు కూడా కాలాల వ్యవధిలో వివిధ కాలాల వారీగా దశలవారీగా భూమి మీద జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరగడానికి బట్టి మానవ యొక్క జీవన విధానం చక్కగా కొనసాగుతూ ఉంది. కానీ భూమి తిరగడం ఒక్కసారి ఆగిపోతే సముద్రంలో ఉన్న నీరు పైకి వెళ్ళడం జరగదు. వర్షము రావటం ఆగిపోతుంది. ఒక దగ్గర వర్షం ఎక్కువగా పడుతుంది. మరియొక దగ్గర వర్షమే ఉండదు. మరి ఒక దగ్గర ఎండ ఎక్కువగా ఉంటుంది. మరి ఒక దగ్గర మంచు గడ్డలు ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మానవ జీవన విధానానికి చాలా దెబ్బ తింటుంది.
భూమి మీద ప్రయాణాలన్నీ ఆగిపోతాయి :
ఈరోజు నా మానవుడు అంతరిక్షంలోనికి వెళ్ళగలుగుతున్నాడు.విమాన ప్రయాణం ద్వారా కావచ్చు. ఉపగ్రహాల ద్వారా కావచ్చు రకరకాల ప్రయత్నాల ద్వారా ప్రయాణాలు అనేవి జరుగుతున్నాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి. అంటే భూమి యొక్క తిరిగే వ్యవస్థను బట్టి ఈ ప్రయాణాలు ఆధారపడి ఉంటాయి. అయితే భూమి తిరగడం కనుక ఆగిపోయినట్లయితే ఈ ప్రయాణ వ్యవస్థ అనేది ఆగిపోతుంది ఇంటర్నెట్ వ్యవస్థ అనేది పనిచేయదు.
భూమి మీద ఉన్న నీటి ప్రవాహాలలో మార్పు వస్తుంది.
కాలువల నుంచి వచ్చేటువంటి నీరు చివరికి సముద్రంలో కలిసిపోతాయి. ఈ కాలువలో నుంచి వచ్చినటువంటి నీటి ద్వారా రకరకాల లవణాలు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఈ కాలంలో వచ్చేటువంటి నీరు మానవ జీవన విధానానికి ఎంతో సురక్షితంగా ఉంటుంది.కానీ ఒకసారి భూమి తిరగడం కనుక ఆగిపోతే ఈ నీటి ప్రవాహాలలో మార్పు అనేది సంభవిస్తుంది. సముద్ర యొక్క నీటి ప్రవాహాలలో కూడా తేడా వచ్చేస్తుంది. ఇది మానవ జీవన విధానానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఈ ప్రవాహాలు గనుక ఆగిపోయినట్లయితే కొన్ని ప్రాంతాలు చాలా చలిగా ఉంటాయి. కొన్ని ప్రాంతాలు విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. ఇందువలన మానవులు జీవించలేరు.
నిద్రలేమి సమస్య వస్తుంది : భూమి తిరగడం మూలంగా పగలు రాత్రి అనేవి ఏర్పడుతున్నాయి కానీ భూమి తిరగడం ఆగిపోతే ఎప్పుడు పగలు ఉంటుందో తెలియదు.రాత్రి ఎప్పుడు వస్తుందో తెలియదు.మానవుడు 12 గంటలు నిద్రపోతే 12 గంటలు కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. కానీ తన జీవన విధానానికి ఇది దెబ్బతింటుంది. ఎందుకంటే ఎప్పుడు పగలు ఎప్పుడు రాత్రి ఎప్పుడు పని అనేది అర్థం కాదు. అందువలన మానవుని యొక్క జీవితము అస్తవ్యస్తమైపోతుంది.
సముద్రంలో ఉన్న జీవులన్నీ గందరగోళానికి గురి అవుతాయి :
సముద్రంలో నివసించే చేపలు పక్షులు క్షీరదాలు మిగతా జీవులన్నీ కూడా తీసినవి ఉపయోగించే ప్రయాణం చేస్తుంటాయి సముద్రంలో జీవులన్నీ ఇలాగే బ్రతుకుతాయి అయితే ఒక్కసారి భూమి తిరగడం గనుక ఆగిపోయినట్లయితే అవి ఎలా దిశను మార్చుకొని వెళతాయో ప్రయాణానికి గందరగోళం అయిపోతుంది. ఎలా వెళుతున్నాయో తమకు కూడా అర్థం కాదు.
ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుట అనేది ఎంత ప్రాముఖ్యమైన పని మనకి బాగా అర్థమవుతుంది. ఇది నిజముగా చాలా అద్భుతమైన విషయము అని చెప్పాలి. ఒకవేళ భూమి తన చుట్టూ తాను తిరగడం గనుక ఆపివేస్తే అనేక ప్రమాదాలు జరుగుతాయని. ఈ నివేదికలు చెబుతున్నాయి ఇది కచ్చితంగా జరగటం అనేది అసాధ్యం కానీ జస్ట్ అలా ఊహించి చెప్పారు.